BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

నిరంతర అన్నదానం విజయవంతంగా ముగింపు

తెలంగాణ
08 Jan, 2026 - 07:54 AM
234 వీక్షణలు

పుంగనూరులో నిరంతర అన్నదానం విజయవంతంగా ముగింపు

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాముల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం గురువారం విజయవంతంగా ముగిసింది. అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమం సుమారు 41 రోజులపాటు నిరంతరాయంగా కొనసాగింది. ఈ సందర్భంగా గురుస్వామి సుబ్బన్న స్వామి మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి ఆలయంలో దీక్షా కాలంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. నిత్యం వందలాది స్వాములు, భక్తులు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని చెప్పారు. భక్తులు మరియు ఆలయ ధర్మకర్త కృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోహిత్ రెడ్డి, గురుస్వామి గోవిందు, సుబ్రి, పిచ్చండి, అభినయ రెడ్డి, హరి, రవి అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube