BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఘనంగా పవిత్ర ఆత్మ దినోత్సవ వేడుకలు

తెలంగాణ
20 Jan, 2026 - 09:29 AM
232 వీక్షణలు
వాసవి కన్యకాపరమేశ్వరి దేవి పవిత్ర ఆత్మ దినోత్సవ వేడుకలు ఘనంగా NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్: రాఘవేంద్ర రాజు శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, ఉత్తరాయణ మాఘ శుద్ధ విదియ సందర్భంగా పుంగనూరులో బజారు వీధిలో ఉన్న వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో పవిత్ర ఆత్మ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉదయం వాసవి మాత సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఆర్యవైశ్య పతాక ఆవిష్కరణ చేపట్టారు. ఆలయం నుంచి ఆర్యవైశ్యులు, మహిళలు ర్యాలీగా కోనేటి వద్దకు వెళ్లి గంగాజలాన్ని తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా 102 మంది గోత్రీకులు క్షీరాభిషేకం చేయగా, అమ్మవారి మూర్తికి అగ్నిగుండ ప్రవేశం ఘనంగా జరిగింది. విశేష పూజలు, ప్రత్యేక అలంకరణలు, అభిషేక సేవలు, మహా మంగళహారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కె. బాలసుబ్రమణ్యం, సంఘ సభ్యులు, ఆర్యవైశ్యులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #VasaviKanyakaparameswari #AtmaDinotsavam #Punganur #AryaVaishya #TempleFestival #HinduTraditions #SpiritualCelebration #CulturalHeritage Follow us on Website Facebook Instagram YouTube