BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

శివనామస్మరణతో మారుమోగిన చెరువుగట్టు క్షేత్రం

తెలంగాణ
14 Feb, 2026 - 08:49 PM
323 వీక్షణలు
శివనామస్మరణతో మారుమోగిన చెరువుగట్టు క్షేత్రం NTODAY NEWS: నార్కట్‌పల్లి నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు వద్ద ఉన్న పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే వేలాదిగా చేరుకున్న భక్తులు శివనామస్మరణతో గుట్టను మారుమోగించారు. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించగా, అర్ధరాత్రి లింగార్చన సమయంలో మహాభిషేకం, రుద్రపారాయణం, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. జిల్లా నలుమూలలతో పాటు పొరుగు జిల్లాల నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. దీక్షధారులు, కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు, యువత, మహిళలు స్వామివారిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు గుట్ట మెట్లపై నడుచుకుంటూ శివనామస్మరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించగా, స్వచ్ఛంద సేవకులు తాగునీరు, ప్రసాదాల పంపిణీ చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో భక్తులు ఇబ్బందులు లేకుండా దర్శనం పూర్తి చేసుకున్నారు. వైద్య శిబిరాలు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించారు. మహాశివరాత్రి సందర్భంగా చెరువుగట్టు క్షేత్రం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడగా, భక్తుల రద్దీ క్షేత్ర ప్రాధాన్యతను ప్రతిబింబించింది. #Mahashivaratri #Cheruvugattu #Nalgonda #Narketpally #TempleFestival #DevotionalNews #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube