BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఘనంగా ‘యేసు క్రీస్తు వాగ్దాన పండుగ'

తెలంగాణ
09 Jan, 2026 - 11:46 PM
185 వీక్షణలు
చొప్పదండిలో ఘనంగా 'యేసు క్రీస్తు వాగ్దాన పండుగ' NTODAY NEWS: చొప్పదండి మండలం  ​చొప్పదండి, జనవరి 10: చొప్పదండి మండల కేంద్రంలోని GRRR ఫంక్షన్ హాల్ లో శుక్రవారం 'యేసు క్రీస్తు వాగ్దాన పండుగ' కార్యక్రమం యేసు క్రిస్తు వాగ్డన పండగ కి వచ్చిన హోలీ ఘోస్ట్ ఎలైవ్ మినిస్ట్రీస్ చర్చి క్రైస్తవ సోదరి మణులు చేసిన యేసయ్య పాటలకు డాన్స్ నృత్యం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆకట్టు కున్నాయి ఆకర్షణ గా నిలిచారు.అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ ఆధ్యాత్మిక సదస్సుకు నియోజకవర్గంలోని వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ​ప్రముఖుల సన్మానం: ​కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను బిషప్ డాక్టర్ థామస్ దెహమాని అగ్ని మినిస్ట్రీస్, రాజమండ్రి మరియు బిషప్ డాక్టర్ గుండెటి శాంతి కుమార్ హోలీ ఘోస్ట్ ఎలైవ్ మినిస్ట్రీస్ ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సభా వేదికపై ముఖ్య నాయకులకు శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. ​ప్రార్థనలు మరియు సందేశం: ​సమావేశంలో పాల్గొన్న భక్తులను ఉద్దేశించి బిషప్ డాక్టర్ థామస్ దైవ సందేశాన్ని అందించారు. అనంతరం రాష్ట్రం మరియు దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరి సోదరులు, మహిళలు చిన్నారులు స్థానిక నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ​Follow us on Website Facebook Instagram YouTube