BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఘనంగా ‘యేసు క్రీస్తు వాగ్దాన పండుగ'

తెలంగాణ
09 Jan, 2026 - 11:46 PM
129 వీక్షణలు
చొప్పదండిలో ఘనంగా 'యేసు క్రీస్తు వాగ్దాన పండుగ' NTODAY NEWS: చొప్పదండి మండలం  ​చొప్పదండి, జనవరి 10: చొప్పదండి మండల కేంద్రంలోని GRRR ఫంక్షన్ హాల్ లో శుక్రవారం 'యేసు క్రీస్తు వాగ్దాన పండుగ' కార్యక్రమం యేసు క్రిస్తు వాగ్డన పండగ కి వచ్చిన హోలీ ఘోస్ట్ ఎలైవ్ మినిస్ట్రీస్ చర్చి క్రైస్తవ సోదరి మణులు చేసిన యేసయ్య పాటలకు డాన్స్ నృత్యం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆకట్టు కున్నాయి ఆకర్షణ గా నిలిచారు.అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ ఆధ్యాత్మిక సదస్సుకు నియోజకవర్గంలోని వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ​ప్రముఖుల సన్మానం: ​కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను బిషప్ డాక్టర్ థామస్ దెహమాని అగ్ని మినిస్ట్రీస్, రాజమండ్రి మరియు బిషప్ డాక్టర్ గుండెటి శాంతి కుమార్ హోలీ ఘోస్ట్ ఎలైవ్ మినిస్ట్రీస్ ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సభా వేదికపై ముఖ్య నాయకులకు శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. ​ప్రార్థనలు మరియు సందేశం: ​సమావేశంలో పాల్గొన్న భక్తులను ఉద్దేశించి బిషప్ డాక్టర్ థామస్ దైవ సందేశాన్ని అందించారు. అనంతరం రాష్ట్రం మరియు దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరి సోదరులు, మహిళలు చిన్నారులు స్థానిక నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ​Follow us on Website Facebook Instagram YouTube