BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

సప్తాహ మహోత్సవాలు ఘనంగా ముగింపు

తెలంగాణ
16 Feb, 2026 - 09:38 AM
267 వీక్షణలు
గొల్లప్రోలులో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో సప్తాహ మహోత్సవాలు ఘనంగా ముగింపు NTODAY NEWS: కాకినాడ జిల్లా, గొల్లప్రోలు ప్రతినిధి బోర శివారెడ్డి గొల్లప్రోలు పట్టణంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 9, 2026న ప్రారంభమైన 21వ వార్షికోత్సవ సప్తాహ మహోత్సవాలు సోమవారం ఘనంగా కొనసాగాయి. మహోత్సవాల భాగంగా కలశ స్థాపన కార్యక్రమాన్ని మాధురి విద్యాలయ అధినేత కడారి తమ్మనాయుడు, సీతాదేవి దంపతులు ప్రారంభించారు. అనంతరం పూర్ణాహుతి హోమం నిర్వహించి, కలశ జలాన్ని గోదావరిలో కలిపారు. తద్వారా సప్తాహ మహోత్సవాల ప్రధాన క్రతువులు పూర్తయ్యాయి. కార్యక్రమం అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం కూడా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మాధురి విద్యాలయ అధినేత మాట్లాడుతూ, పరమశివుని అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని, గ్రామం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక చైతన్యం సమాజంలో సానుకూల మార్పులకు దారితీస్తుందని పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం మహోత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు. #KakinadaDistrict #Gollaprolu #UmaRamalingeswaraSwamy #SapthahaMahotsavam #TempleFestival #SpiritualEvent Follow us on Website Facebook Instagram YouTube