BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

సప్తాహ మహోత్సవాలు ఘనంగా ముగింపు

తెలంగాణ
16 Feb, 2026 - 09:38 AM
317 వీక్షణలు
గొల్లప్రోలులో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో సప్తాహ మహోత్సవాలు ఘనంగా ముగింపు NTODAY NEWS: కాకినాడ జిల్లా, గొల్లప్రోలు ప్రతినిధి బోర శివారెడ్డి గొల్లప్రోలు పట్టణంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 9, 2026న ప్రారంభమైన 21వ వార్షికోత్సవ సప్తాహ మహోత్సవాలు సోమవారం ఘనంగా కొనసాగాయి. మహోత్సవాల భాగంగా కలశ స్థాపన కార్యక్రమాన్ని మాధురి విద్యాలయ అధినేత కడారి తమ్మనాయుడు, సీతాదేవి దంపతులు ప్రారంభించారు. అనంతరం పూర్ణాహుతి హోమం నిర్వహించి, కలశ జలాన్ని గోదావరిలో కలిపారు. తద్వారా సప్తాహ మహోత్సవాల ప్రధాన క్రతువులు పూర్తయ్యాయి. కార్యక్రమం అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం కూడా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మాధురి విద్యాలయ అధినేత మాట్లాడుతూ, పరమశివుని అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని, గ్రామం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక చైతన్యం సమాజంలో సానుకూల మార్పులకు దారితీస్తుందని పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం మహోత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు. #KakinadaDistrict #Gollaprolu #UmaRamalingeswaraSwamy #SapthahaMahotsavam #TempleFestival #SpiritualEvent Follow us on Website Facebook Instagram YouTube