BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

పుల్వామా అమరులకు గొల్లప్రోలులో నివాళి

తెలంగాణ
14 Feb, 2026 - 08:30 PM
326 వీక్షణలు
పుల్వామా అమరులకు గొల్లప్రోలులో నివాళి; ఫిబ్రవరి 14ను ‘బ్లాక్ డే’గా పాటించిన బీజేపీ NTODAY NEWS: కాకినాడ జిల్లా, గొల్లప్రోలు ప్రతినిధి బోర శివారెడ్డి 2019 ఫిబ్రవరి 14న జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లకు గొల్లప్రోలులో నివాళులర్పించారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు మాట్లాడుతూ, పుల్వామా దాడి దేశాన్ని కుదిపేసిన ఘటనగా నిలిచిందని పేర్కొన్నారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై అవంతిపుర సమీపంలోని లేత్‌పుర ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ వాహన దళంపై జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ దాడి అనంతరం దేశవ్యాప్తంగా నిరసనలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించబడినట్లు ఆయన గుర్తుచేశారు. పుల్వామా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది ఫిబ్రవరి 14ను ‘బ్లాక్ డే’గా పాటిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అమర జవాన్ల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి రెండు నిమిషాల మౌనం పాటించారు. అనంతరం దేశభక్తి నినాదాలతో కార్యక్రమం ముగిసింది. పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. #PulwamaAttack #BlackDay #CRPFMartyrs #Gollaprolu #KakinadaDistrict #TributeToMartyrs #IndiaRemembers Follow us on Website Facebook Instagram YouTube