BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

జనవాణిలో రెండు ప్రధాన సమస్యలు ప్రస్తావన

తెలంగాణ
02 Feb, 2026 - 03:41 AM
294 వీక్షణలు
జనవాణిలో రెండు ప్రధాన సమస్యలు ప్రస్తావన రోడ్ల అభివృద్ధి, ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కోరుతూ వినతులు NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి: రాఘవేంద్ర రాజు పుంగనూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రజా సమస్యలు పార్టీ దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా పుంగనూరు–రామసముద్రం రోడ్డు, పుంగనూరు–ముల్‌బాగల్ రోడ్డు అభివృద్ధి చేయాలని, అలాగే పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ స్థాయిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ప్రజలు వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇంచార్జి సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్) మాట్లాడుతూ, కూటమిలో భాగంగా జనసేన పార్టీ నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను స్వీకరించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా నాయకులు రామాంజనేయులు, రాష్ట్ర ముదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ మణికంఠ, లీగల్ సెల్ సభ్యుడు సీవీ శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు గాజుల నరేష్, సోమల మండల అధ్యక్షుడు నాగభూషణ్, చౌడేపల్లి నాయకుడు హేమవంత్, పట్టణ నాయకులు భార్గవ్, అనిల్, వినోద్, రూరల్ నాయకులు రెడ్డి, గణ, ఏఎంసీ డైరెక్టర్ మురళి, కోలా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. #Punganur #AnnamayyaDistrict #JanaSenaParty #JanaVani #PublicGrievances #RoadDevelopment #GovernmentHospital #PeopleIssues #AndhraPradeshNews Follow us on Website Facebook Instagram YouTube