BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

జనవాణిలో రెండు ప్రధాన సమస్యలు ప్రస్తావన

తెలంగాణ
02 Feb, 2026 - 03:41 AM
250 వీక్షణలు
జనవాణిలో రెండు ప్రధాన సమస్యలు ప్రస్తావన రోడ్ల అభివృద్ధి, ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కోరుతూ వినతులు NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి: రాఘవేంద్ర రాజు పుంగనూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రజా సమస్యలు పార్టీ దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా పుంగనూరు–రామసముద్రం రోడ్డు, పుంగనూరు–ముల్‌బాగల్ రోడ్డు అభివృద్ధి చేయాలని, అలాగే పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ స్థాయిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ప్రజలు వినతులు సమర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇంచార్జి సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్) మాట్లాడుతూ, కూటమిలో భాగంగా జనసేన పార్టీ నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను స్వీకరించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా నాయకులు రామాంజనేయులు, రాష్ట్ర ముదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ మణికంఠ, లీగల్ సెల్ సభ్యుడు సీవీ శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు గాజుల నరేష్, సోమల మండల అధ్యక్షుడు నాగభూషణ్, చౌడేపల్లి నాయకుడు హేమవంత్, పట్టణ నాయకులు భార్గవ్, అనిల్, వినోద్, రూరల్ నాయకులు రెడ్డి, గణ, ఏఎంసీ డైరెక్టర్ మురళి, కోలా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. #Punganur #AnnamayyaDistrict #JanaSenaParty #JanaVani #PublicGrievances #RoadDevelopment #GovernmentHospital #PeopleIssues #AndhraPradeshNews Follow us on Website Facebook Instagram YouTube