BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

నస్పూర్‌లో వృద్ధురాలి ఆత్మహత్య.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన

తెలంగాణ
/ మంచిర్యాల
23 Mar, 2026 - 06:11 PM
47 వీక్షణలు

నస్పూర్‌లో వృద్ధురాలి ఆత్మహత్య.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన

మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 26, 27 డివిజన్లలో నివసిస్తున్న సుబ్బమ్మ (80) అనే వృద్ధురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నాలుగు రోజుల క్రితమే చోటుచేసుకున్నప్పటికీ, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్థానికుల సమాచారం ప్రకారం, మృతురాలు ఐదు రోజుల క్రితం వరకు సమీపంలోని హోటల్‌లో పనిచేస్తూ కనిపించింది. అయితే, ఆమె నివాసం నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో అనుమానం వ్యక్తం చేసిన కార్పొరేటర్ రవి మరియు కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఎస్ఐ ప్రశాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో, కొన్ని రోజుల క్రితమే మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి.