BREAKING
జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. జనగనణ ప్రారంభం - భూమా అఖిలప్రియరెడ్డి MLA ఆళ్లగడ్డ ​గూడెం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి.. ​మంచిర్యాల పట్టణంలో చలివేంద్రాలను ప్రారంభించిన శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఏలూరు మెయిన్ రోడ్డు రహదారి నిర్మాణపు పనులు వేగవంతం చేయాలి.... ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి నియామకం నంద్యాల జిల్లా, ఆత్మకూరు మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీమతి ఎస్. బేబి మేఘన ఎస్టేట్ బాధితుల తరపున కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి వినతి పత్రం అందజేత. పోలవరంలో మృతుని కుటుంబానికి పదివేల రూపాయలు అందజేత చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత..
www.ntodaynews.com

ఉరుమడ్ల అయ్యప్ప స్వామి గుట్టకు వెలుగులు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
01 Apr, 2026 - 07:22 PM
399 వీక్షణలు

ఉరుమడ్ల అయ్యప్ప స్వామి గుట్టకు వెలుగులు 

నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ సమీపంలో వెలసిన శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానానికి ఎట్టకేలకు విద్యుత్ సౌకర్యం చేకూరనుంది. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక చొరవతో ఆలయానికి విద్యుత్ స్తంభాలు, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు మంజూరయ్యాయి. ఉరుమడ్ల నుండి వేంబాయికి వెళ్లే దారిలో ఫకీర్ గుట్ట వద్ద ఉన్న ఈ అయ్యప్ప స్వామి దేవస్థానానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని భక్తులు కోరగా, ఎమ్మెల్యే వేముల వీరేశం సానుకూలంగా స్పందించారు. వెంటనే విద్యుత్ శాఖ ఏడి తో మాట్లాడి ఆలయానికి అవసరమైన కరెంటు స్తంభాలను, లైట్లను ఏర్పాటు చేయించారు.​దేవస్థానానికి విద్యుత్ సౌకర్యం కల్పించడంలో సహకరించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం కు  అలాగే విద్యుత్ శాఖ అధికారులకు అయ్యప్ప స్వాములు, భక్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పల్లపు బుద్ధుడు, పూజారి నున్న కృష్ణమోహనాచార్యులు.

​భక్తులు: పవన్, దినేష్, నాగరాజు, భరత్, శంకర్, మహేష్, లింగస్వామి, శ్రీశైలం, జగదీష్, కొండ మహేష్, సైదులు, రమేష్, సత్యనారాయణ, నగేష్, సాంబయ్య, రామకృష్ణ, శ్రీను, కృష్ణ, శంకర్, నరేష్, మల్లయ్య. ​వీరితో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది మరియు ఉరుమడ్ల, వేంబాయి గ్రామాల భక్తులు  పాల్గొన్నారు.