BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఉరుమడ్ల గ్రామంలో సి.సి. రోడ్డు పనుల ప్రారంభం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
23 Mar, 2026 - 07:18 PM
123 వీక్షణలు

ఉరుమడ్ల గ్రామంలో  సి.సి. రోడ్డు పనుల ప్రారంభం

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా సోమవారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో నూతన సి.సి.  రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ శ్రీమతి సాగర్ల భానుశ్రీ భిక్షం  కొబ్బరికాయ కొట్టి అధికారికంగా ప్రారంభించారు. తెలంగాణ  రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,  ప్రభుత్వ విప్ మరియు నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే  వేముల వీరేశం మరియు తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సహకారంతో సమకూర్చిన నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. తెలియజేశారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకు సైదులు,  గంగాపురం రాము, మేడబోయిన స్వాతి శ్రీను  మర్రి పూలమ్మ శంకర్, జనపాల శ్రీను

​సోషల్ మీడియా ఇంచార్జీ: పట్ల జనార్ధన్ బొడ్డు శ్రీను రూపని భిక్షం, కురుపటి లింగయ్య, సాగర్ల మల్లేష్, కొండా శ్రీను మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.