BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

వైభవంగా శ్రీ బాల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
06 Apr, 2026 - 05:10 PM
203 వీక్షణలు

వైభవంగా శ్రీ బాల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో వెలసిన శ్రీ బాల వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు..చిట్యాల పట్టణంలో కొలువైన బాల వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలు కనులపండువగా నిర్వహించబడ్డాయి. స్వామి వారి కళ్యాణ  కార్యక్రమానికి తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ పర్యవేక్షకులుగా వ్యవహరించి కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా జరిపించారు.​ ఈ కార్యక్రమంలో భాగంగా  ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచే ఆలయంలో విశేష పూజలు ప్రారంభమయ్యాయి. లోక కళ్యాణార్థం స్వామివారికి శాంతికల్యాణం, ప్రత్యేక హోమాలు నిర్వహించార. కళ్యాణ వేడుక అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.​ఈ వేడుకను వీక్షించేందుకు చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని భక్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం మొత్తం గోవింద నామస్మరణతో మారుమోగింది.