BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

వెల్లంకి గ్రామంలో లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
31 Mar, 2026 - 04:17 PM
199 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామం 8వ వార్డులో నెలకొన్న లో వోల్టేజ్ సమస్యను గుర్తించి స్థానిక మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి చొరవ తీసుకున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో యుద్ధప్రాతిపదికన నూతన కరెంటు పోల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను మెరుగుపరిచారు. దీంతో గ్రామస్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోయాయి.

ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ తాళ్లపల్లి సత్తిరెడ్డి, 11వ వార్డు సభ్యులు గంజి భాస్కర్, తాటి భిక్షపతి, గంజి నర్సింహ, బొల్ల రామ్ నారాయణ, కర్రే రమేష్, రుద్ర వెంకటేష్, గోధుమల సోమప్ప, తాటి ఉపేందర్, మహేందర్, ప్రదీప్, రాజు, ఐటిపాముల శివ గణేష్, దేవరకొండ ఉపేందర్ చారి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామస్థులు తిమ్మాపురం మహేందర్ రెడ్డి మరియు వేముల వీరేశం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.