BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

వెల్లంకి గ్రామంలో లో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
31 Mar, 2026 - 04:17 PM
268 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామం 8వ వార్డులో నెలకొన్న లో వోల్టేజ్ సమస్యను గుర్తించి స్థానిక మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి చొరవ తీసుకున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో యుద్ధప్రాతిపదికన నూతన కరెంటు పోల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను మెరుగుపరిచారు. దీంతో గ్రామస్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోయాయి.

ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ తాళ్లపల్లి సత్తిరెడ్డి, 11వ వార్డు సభ్యులు గంజి భాస్కర్, తాటి భిక్షపతి, గంజి నర్సింహ, బొల్ల రామ్ నారాయణ, కర్రే రమేష్, రుద్ర వెంకటేష్, గోధుమల సోమప్ప, తాటి ఉపేందర్, మహేందర్, ప్రదీప్, రాజు, ఐటిపాముల శివ గణేష్, దేవరకొండ ఉపేందర్ చారి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామస్థులు తిమ్మాపురం మహేందర్ రెడ్డి మరియు వేముల వీరేశం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.