BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

వెల్లంకి లక్ష్మి నగర్ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
02 Apr, 2026 - 11:48 AM
375 వీక్షణలు

వెల్లంకి లక్ష్మి నగర్ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి – సర్పంచ్‌కు లబ్ధిదారుల వినతి

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలోని ‘లక్ష్మి నగర్’ ప్లాట్ లబ్ధిదారులు తమ కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ వెల్లంకి గ్రామ సర్పంచ్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకుని స్థిరపడాలని తాము ఎంతో ఆశతో ఉన్నామని, కానీ సౌకర్యాలు లేక పనులు ప్రారంభించలేకపోతున్నామని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుదీకరణ: ఇళ్ల నిర్మాణానికి, నివాసానికి విద్యుత్ అత్యవసరమని, వెంటనే విద్యుత్ స్తంభాలు మరియు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

తాగునీరు: 'మిషన్ భగీరథ' పథకం ద్వారా ప్రతి ప్లాట్‌కు తాగునీటి కనెక్షన్ ఇచ్చి నీటి ఎద్దడి తీర్చాలన్నారు.

 డ్రైనేజీ & రోడ్లు: మురుగునీటి పారుదల కోసం శాశ్వత డ్రైనేజీ కాలువలు నిర్మించాలని, రాకపోకలకు వీలుగా అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.

 అనుమతులు: విద్యుత్ మీటర్లు, నల్లా కనెక్షన్లు మరియు గృహ నిర్మాణానికి కావలసిన ఇతర సాంకేతిక అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరారు.

పేదలమైన తమ సొంతింటి కల నెరవేరాలంటే ప్రభుత్వం మరియు స్థానిక అధికారులు స్పందించి, యుద్ధ ప్రాతిపదికన లక్ష్మి నగర్ కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టాలని వెల్లంకి గ్రామా సభలో వారు కోరారు . ఈ కార్యక్రమంలో లక్ష్మి నగర్ ప్లాట్ లబ్ధిదారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.


ఇట్లు,

లక్ష్మి నగర్ ప్లాట్ లబ్ధిదారులు,

వెల్లంకి గ్రామం.