BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

వెంకటాపురంలో నూతన వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
10 Apr, 2026 - 01:24 PM
392 వీక్షణలు

వెంకటాపురంలో నూతన వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం NTODAY NEWS చిట్యాల 

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో వెంకటాపురం (ఆరవ వార్డు) గ్రామ రైతులకు ఊరటనిస్తూ, నకిరేకల్ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో  నూతన వడ్లు కొనుగోలు కేంద్రాన్ని వెంకటాపురం గ్రామానికి మంజూరు చేశారు. ఈ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నర్రా వినోద మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో చిట్యాల పట్టణ లో ఉన్న  మార్కెట్ కి తరలించేవారు అని ,ఈ  నూతన కొనుగోలు కేంద్ర ద్వారా రైతులు తమ గ్రామంలోని సులువుగా పంట నమ్ముకోవచ్చని తెలియజేశారు రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎమ్మెల్యే సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు. అంతేకాకుండా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయ శాఖ ద్వారా అన్ని వసతులు ఏర్పాటు చేశామని అన్నారు. చిట్యాల మున్సిపల్ వైస్ చైర్మెన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు,, కౌన్సెలర్లు కోనేటి ఎల్లయ్య, జెర్రిపోతుల సత్యనారాయణ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.