BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

వెంకటాపురంలో నూతన వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
10 Apr, 2026 - 01:24 PM
440 వీక్షణలు

వెంకటాపురంలో నూతన వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం NTODAY NEWS చిట్యాల 

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో వెంకటాపురం (ఆరవ వార్డు) గ్రామ రైతులకు ఊరటనిస్తూ, నకిరేకల్ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో  నూతన వడ్లు కొనుగోలు కేంద్రాన్ని వెంకటాపురం గ్రామానికి మంజూరు చేశారు. ఈ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నర్రా వినోద మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో చిట్యాల పట్టణ లో ఉన్న  మార్కెట్ కి తరలించేవారు అని ,ఈ  నూతన కొనుగోలు కేంద్ర ద్వారా రైతులు తమ గ్రామంలోని సులువుగా పంట నమ్ముకోవచ్చని తెలియజేశారు రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎమ్మెల్యే సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు. అంతేకాకుండా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయ శాఖ ద్వారా అన్ని వసతులు ఏర్పాటు చేశామని అన్నారు. చిట్యాల మున్సిపల్ వైస్ చైర్మెన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు,, కౌన్సెలర్లు కోనేటి ఎల్లయ్య, జెర్రిపోతుల సత్యనారాయణ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.