www.ntodaynews.com
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అటవీ అధికారుల సస్పెన్షన్
తెలంగాణ
/
మంచిర్యాల
/
జన్నారం
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అటవీ అధికారుల సస్పెన్షన్
జన్నారం: కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం అటవీ డివిజన్ పరిధిలో విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు బీట్ ఆఫీసర్ లవన్ కుమార్, డీఆర్ఓ కుమారస్వామిలపై ఎఫ్డీఓ రామ్మోహన్ బుధవారం సస్పెన్షన్ వేటు వేశారు. అటవీ దొంగలకు సహకరించినా లేదా విధుల్లో అలసత్వం ప్రదర్శించినా సహించేది లేదని హెచ్చరించిన ఆయన, అడవుల సంరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు