BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

వన్ కేస్ - వన్ డేటాను ప్రకటించిన సీజేఐ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 May, 2026 - 07:49 PM
75 వీక్షణలు

 ‘వన్ కేస్ - వన్ డేటా’ను ప్రకటించిన సీజేఐ

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘వన్ కేస్ - వన్ డేటా’ (One Case - One Data) పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టులు, జిల్లా కోర్టులు, తాలూకా కోర్టుల కేసుల డేటా మొత్తం ఒకే డిజిటల్ వ్యవస్థ కింద అందుబాటులోకి రానుంది. దీంతో కేసుల సమాచారం వేగంగా, పారదర్శకంగా అందుబాటులో ఉండే అవకాశం ఏర్పడనుంది.

అలాగే, న్యాయపరమైన సందేహాలు, సలహాల కోసం ‘సు సహాయ్’ (Su Sahay) అనే ఏఐ చాట్‌బాట్‌ను కూడా సీజేఐ పరిచయం చేశారు. ఈ చాట్‌బాట్ ద్వారా సాధారణ ప్రజలకు న్యాయ సమాచారాన్ని సులభంగా అందించాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.