BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

వన్ కేస్ - వన్ డేటాను ప్రకటించిన సీజేఐ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 May, 2026 - 07:49 PM
111 వీక్షణలు

 ‘వన్ కేస్ - వన్ డేటా’ను ప్రకటించిన సీజేఐ

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘వన్ కేస్ - వన్ డేటా’ (One Case - One Data) పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టులు, జిల్లా కోర్టులు, తాలూకా కోర్టుల కేసుల డేటా మొత్తం ఒకే డిజిటల్ వ్యవస్థ కింద అందుబాటులోకి రానుంది. దీంతో కేసుల సమాచారం వేగంగా, పారదర్శకంగా అందుబాటులో ఉండే అవకాశం ఏర్పడనుంది.

అలాగే, న్యాయపరమైన సందేహాలు, సలహాల కోసం ‘సు సహాయ్’ (Su Sahay) అనే ఏఐ చాట్‌బాట్‌ను కూడా సీజేఐ పరిచయం చేశారు. ఈ చాట్‌బాట్ ద్వారా సాధారణ ప్రజలకు న్యాయ సమాచారాన్ని సులభంగా అందించాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.