BREAKING
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు! ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..! విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు! ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..!
www.ntodaynews.com

వన్ కేస్ - వన్ డేటాను ప్రకటించిన సీజేఐ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 May, 2026 - 07:49 PM
17 వీక్షణలు

 ‘వన్ కేస్ - వన్ డేటా’ను ప్రకటించిన సీజేఐ

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘వన్ కేస్ - వన్ డేటా’ (One Case - One Data) పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టులు, జిల్లా కోర్టులు, తాలూకా కోర్టుల కేసుల డేటా మొత్తం ఒకే డిజిటల్ వ్యవస్థ కింద అందుబాటులోకి రానుంది. దీంతో కేసుల సమాచారం వేగంగా, పారదర్శకంగా అందుబాటులో ఉండే అవకాశం ఏర్పడనుంది.

అలాగే, న్యాయపరమైన సందేహాలు, సలహాల కోసం ‘సు సహాయ్’ (Su Sahay) అనే ఏఐ చాట్‌బాట్‌ను కూడా సీజేఐ పరిచయం చేశారు. ఈ చాట్‌బాట్ ద్వారా సాధారణ ప్రజలకు న్యాయ సమాచారాన్ని సులభంగా అందించాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.