BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

అగ్ని ప్రమాద బాధితుల పరామర్శ

తెలంగాణ
30 Jan, 2026 - 10:17 AM
186 వీక్షణలు
అగ్ని ప్రమాద బాధితుల పరామర్శ అండగా ఉంటాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: ధర్మపురి ధర్మపురి పట్టణంలోని ‘స్టార్ బిర్యానీ సెంటర్’లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పరామర్శించారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన మంత్రి, ప్రమాదం జరిగిన తీరును మరియు ఆస్తి నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. కుట్ర కోణంపై విచారణకు ఆదేశం: గతంలో ఇదే యజమానికి చెందిన టెంట్ సామాగ్రి కూడా అగ్నికి ఆహుతి కావడాన్ని మంత్రి గుర్తు చేశారు. వరుసగా ఇలాంటి ఘటనలు జరగడం వెనుక కుట్ర కోణం ఉన్నదేమో అన్న అనుమానంతో సమగ్ర విచారణ చేపట్టాలని ధర్మపురి సీఐకి ఆదేశాలు జారీ చేశారు. రూ.30 లక్షల ఆస్తి నష్టం: రెండు అగ్ని ప్రమాదాల్లో కలిపి సుమారు రూ.30 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు మంత్రికి వివరించారు. తమ జీవనాధారం పూర్తిగా దెబ్బతిందని వారు వాపోయారు. ఆర్థిక సహాయంపై హామీ: బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ మేరకు ట్రాన్స్‌కో సీఎండీతో ఫోన్‌లో మాట్లాడి, బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. #FireAccident #Dharmapuri #MinisterVisit #VictimSupport #PublicSafety #TelanganaNews #ReliefMeasures Follow us on Website Facebook Instagram YouTube