BREAKING
ప్రేమ పేరుతో మోసం.. చివరకు కటకటాల్లోకి ఎస్సై సురేష్ మే 15న 2026 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మహిళలు మృతి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కలకలం.. తొలగించిన రోగి కాలును పీక్కుతిన్న కుక్క పుట్టపర్తిలో మంత్రి లోకేష్ పర్యటన.. ప్రశాంతి నిలయంలో ప్రత్యేక దర్శనం బెంగాల్‌లో టీఎంసీ నేత ఇంట్లో బంగారు బెడ్‌, సోఫా..? దేశంలో మోసకారితనమే మిగిలింది..! కేజ్రీవాల్ సహా ఆప్ నేతలపై కోర్టు ధిక్కరణ చర్యలు BREAKING NEWS పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అత్యాచార కేసులో ముందస్తు బెయిల్ కోరిన సీఐ చిన్నమల్లయ్య ప్రేమ పేరుతో మోసం.. చివరకు కటకటాల్లోకి ఎస్సై సురేష్ మే 15న 2026 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మహిళలు మృతి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కలకలం.. తొలగించిన రోగి కాలును పీక్కుతిన్న కుక్క పుట్టపర్తిలో మంత్రి లోకేష్ పర్యటన.. ప్రశాంతి నిలయంలో ప్రత్యేక దర్శనం బెంగాల్‌లో టీఎంసీ నేత ఇంట్లో బంగారు బెడ్‌, సోఫా..? దేశంలో మోసకారితనమే మిగిలింది..! కేజ్రీవాల్ సహా ఆప్ నేతలపై కోర్టు ధిక్కరణ చర్యలు BREAKING NEWS పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అత్యాచార కేసులో ముందస్తు బెయిల్ కోరిన సీఐ చిన్నమల్లయ్య
www.ntodaynews.com

యూపీలో ప్రకృతి విపత్తు బీభత్సం.. 111కి చేరిన మృతుల సంఖ్య

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 03:49 PM
12 వీక్షణలు

ఉత్తరప్రదేశ్‌లో బుధవారం వీచిన భారీ గాలిదుమారం, ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రాన్ని వణికించాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో మృతుల సంఖ్య 111కి చేరగా.. 72 మంది గాయపడ్డారు.

ఈ ప్రకృతి విపత్తు ధాటికి 227 ఇళ్లు కూలిపోగా.. 170 మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్థంభించింది.

26 జిల్లాల్లో అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. బాధిత కుటుంబాలకు 24 గంటల్లోగా పరిహారం అందించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది.