BREAKING
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Date of Publish : 24 March 2026, 02:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

యుద్ధ ప్రభావం: భగ్గుమంటున్నా వంట నూనెల ధరలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 02:05 PM
148 వీక్షణలు

యుద్ధ ప్రభావం: వంట నూనెల ధరలు భగ్గుమంటున్నాయి

న్యూఢిల్లీ, మార్చి 24: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు గణనీయంగా పెరిగాయి. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో పెరుగుదల కనిపించగా, మార్చి నెలలో ధరలు మరింత ఎగబాకాయి.

మార్కెట్‌లో ప్రస్తుతం లీటర్ పామోలిన్ నూనె ధర రూ.145కు చేరుకోగా, సన్‌ఫ్లవర్ నూనె రూ.175 వద్ద విక్రయమవుతోంది. బ్రాండ్‌లను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.

వివరాల ప్రకారం, సన్‌ఫ్లవర్ నూనెపై రూ.21, పామోలిన్‌పై రూ.12, వేరుశనగ నూనెపై రూ.16 చొప్పున పెరుగుదల నమోదైంది. దిగుమతులపై ఆధారపడే భారతదేశానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పడిన అనిశ్చితి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

వాణిజ్య వర్గాల అంచనా ప్రకారం, సమీప భవిష్యత్తులో కూడా వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ధరల పెరుగుదల సాధారణ ప్రజలపై ఆర్థిక భారం మోపుతోంది.