BREAKING
విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ లో పరామర్శ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ద్రావిడ విశ్వవిద్యాలయంలో 29వ వార్షికోత్సవ వేడుకలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా
www.ntodaynews.com

100 రోజులు - 100 గ్రామాలు కార్యక్రమం

తెలంగాణ
11 Dec, 2025 - 08:57 AM
150 వీక్షణలు

ప్రజల వద్దకు ప్రవీణ్

100 రోజులు - 100 గ్రామాలు " కార్యక్రమంలో భాగంగా అచ్చంపేట మండలం తాడువాయి గ్రామంలో పర్యటించిన పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

NTODAY NEWS: అచ్చంపేట తమ సమస్యలను ఎమ్మెల్యేకు చెప్పుకునేందుకు తరలివచ్చిన గ్రామస్థులు. గ్రామంలోని ప్రజల సమస్యలను స్వయంగా విని తక్షణమే పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే. తమ పొలం ఆన్లైన్ సమస్య ఉందని వచ్చిన మహిళా రైతు సమస్యను దగ్గరుండి పరిష్కరించిన ఎమ్మెల్యే. ప్రజల సమస్యలను తీసుకుని వాటిని పరిష్కరించే విధంగా అధికారులు పని చేయాలన్న ఎమ్మెల్యే. ప్రజల సమస్యలను పరిష్కరించి కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం అభివృద్ధికి కార్యక్రమాలకు సహకరించాలన్న ఎమ్మెల్యే. కార్యక్రమంలో ఎండీవో, డిప్యూటీ తహశీల్దార్ , మండల పార్టీ అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube