BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

90 ఏళ్ల బామ్మ కేసు.. 2046 వాయిదా నిర్ణయం సవరణ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Apr, 2026 - 07:33 PM
29 వీక్షణలు

90 ఏళ్ల బామ్మ కేసు.. 2046 వాయిదా నిర్ణయం సవరణ

బాంబే హైకోర్టులో 90 ఏళ్ల వృద్ధురాలు దాఖలు చేసిన పరువు నష్టం కేసు ఇటీవల చర్చనీయాంశంగా మారింది.

తనను ‘డిఫాల్టర్’గా పిలిచినందుకు హౌసింగ్ కమిటీ సభ్యులపై ఆమె కేసు వేసింది. ఈ కేసులో కమిటీ సభ్యులు బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు అంగీకరించినప్పటికీ, వృద్ధురాలు దానిని స్వీకరించలేదు.

దీంతో ‘అహంకార పోరాటాల’ కారణంగా కోర్టు సమయం వృథా అవుతోందని వ్యాఖ్యానిస్తూ, తొలుత విచారణను 2046 సంవత్సరానికి వాయిదా వేస్తూ నిర్ణయం వెలువరించింది.

అయితే తాజా పరిణామంలో కోర్టు ఆ నిర్ణయాన్ని సవరించి, కేసు విచారణను జులై నెలకు వాయిదా వేసింది.