BREAKING
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ
www.ntodaynews.com

90 ఏళ్ల బామ్మ కేసు.. 2046 వాయిదా నిర్ణయం సవరణ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Apr, 2026 - 07:33 PM
66 వీక్షణలు

90 ఏళ్ల బామ్మ కేసు.. 2046 వాయిదా నిర్ణయం సవరణ

బాంబే హైకోర్టులో 90 ఏళ్ల వృద్ధురాలు దాఖలు చేసిన పరువు నష్టం కేసు ఇటీవల చర్చనీయాంశంగా మారింది.

తనను ‘డిఫాల్టర్’గా పిలిచినందుకు హౌసింగ్ కమిటీ సభ్యులపై ఆమె కేసు వేసింది. ఈ కేసులో కమిటీ సభ్యులు బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు అంగీకరించినప్పటికీ, వృద్ధురాలు దానిని స్వీకరించలేదు.

దీంతో ‘అహంకార పోరాటాల’ కారణంగా కోర్టు సమయం వృథా అవుతోందని వ్యాఖ్యానిస్తూ, తొలుత విచారణను 2046 సంవత్సరానికి వాయిదా వేస్తూ నిర్ణయం వెలువరించింది.

అయితే తాజా పరిణామంలో కోర్టు ఆ నిర్ణయాన్ని సవరించి, కేసు విచారణను జులై నెలకు వాయిదా వేసింది.