BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

90 ఏళ్ల బామ్మ కేసు.. 2046 వాయిదా నిర్ణయం సవరణ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Apr, 2026 - 07:33 PM
44 వీక్షణలు

90 ఏళ్ల బామ్మ కేసు.. 2046 వాయిదా నిర్ణయం సవరణ

బాంబే హైకోర్టులో 90 ఏళ్ల వృద్ధురాలు దాఖలు చేసిన పరువు నష్టం కేసు ఇటీవల చర్చనీయాంశంగా మారింది.

తనను ‘డిఫాల్టర్’గా పిలిచినందుకు హౌసింగ్ కమిటీ సభ్యులపై ఆమె కేసు వేసింది. ఈ కేసులో కమిటీ సభ్యులు బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు అంగీకరించినప్పటికీ, వృద్ధురాలు దానిని స్వీకరించలేదు.

దీంతో ‘అహంకార పోరాటాల’ కారణంగా కోర్టు సమయం వృథా అవుతోందని వ్యాఖ్యానిస్తూ, తొలుత విచారణను 2046 సంవత్సరానికి వాయిదా వేస్తూ నిర్ణయం వెలువరించింది.

అయితే తాజా పరిణామంలో కోర్టు ఆ నిర్ణయాన్ని సవరించి, కేసు విచారణను జులై నెలకు వాయిదా వేసింది.