BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఆధార్ ఈమెయిల్ అప్డేట్ చేస్తున్నారా? ఇక ఉచితం!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 10:50 PM
71 వీక్షణలు

ఆధార్ వినియోగదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) శుభవార్త తెలిపింది. ఆధార్‌కు అనుసంధానమైన ఈమెయిల్ ఐడీని ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది.

ఇప్పటివరకు ఈమెయిల్ అప్డేట్ కోసం రూ.75 ఫీజు చెల్లించాల్సి ఉండేది. అయితే జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ ఛార్జీని పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు యూఐడీఏఐ ప్రకటించింది.

ఈ సౌకర్యం ఆధార్ మొబైల్ యాప్ ద్వారా చేసే అప్డేట్లకు మాత్రమే వర్తిస్తుంది.

 ఆధార్‌తో ఈమెయిల్ లింక్ చేసి ఉంటే ముఖ్యమైన సమాచారం, నోటిఫికేషన్లు, అప్డేట్లు నేరుగా పొందవచ్చు.

ఆధార్ వివరాలను తాజాగా ఉంచుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.