BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

ఆర్టీసీ బస్టాండ్ వద్ద వాటర్ కూలర్ విరాళం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
27 May, 2026 - 04:24 PM
108 వీక్షణలు

 ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నందు  ప్రయాణికుల సౌకర్యార్థం వాటర్ కూలర్ ను విరాళంగా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కె.బాలసుబ్రమణ్యం మరియు ఆర్యవైశ్య సంఘ సభ్యులు అమరావతి సురేష్, మరియు సంకల్పశక్తి ఫౌండర్ వేణుగోపాల్, జూటూరు సురేష్ వీరి సంయుక్త ఆధ్వర్యంలో వాటర్ కూలర్ విరాళంగా ఇవ్వడం జరిగినది.

ఈ వేసవికాలంలో ప్రయాణికుల దాహార్తి తీర్చడానికి  ఈ వాటర్ కూలర్ ఉపయోగపడుతుంది. ఈ వాటర్ కూలర్ ప్రయాణికులకు మరియు ఆర్టీసీ సిబ్బందికి ,డ్రైవర్లకు ,కండక్టర్లకు ఎంతో ఉపయోగమని డిపో మేనేజర్ దినేష్ గారు తెలియజేశారు.

ఈ వాటర్ కూలర్ విరాళంగా అందజేసిన కె.బాలసుబ్రమణ్యం గారు ,అమరావతి సురేష్, జూటూరు సురేష్, జూటూరు వేణుగోపాల్ ,వీరిని ప్రత్యేకంగా డిపో మేనేజర్ దినేష్ గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిసి డిపో మేనేజర్ దినేష్ ,ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు ,కండక్టర్లు ,ప్రయాణికులు పాల్గొన్నారు.