BREAKING
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

ఆర్థిక లావాదేవీలకు పాన్ తప్పనిసరి – కేంద్రం కొత్త నిబంధనలు అమలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jun, 2026 - 08:47 PM
18 వీక్షణలు

ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ (Permanent Account Number) కార్డును తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది.

కొత్త మార్గదర్శకాల ప్రకారం

రూ.20 లక్షలకు పైగా విలువైన ఆస్తుల కొనుగోలు, అమ్మకాలకు పాన్ తప్పనిసరి చేయబడింది. అలాగే రూ.2 లక్షలకు మించిన విలువైన వస్తువులు లేదా సేవల కొనుగోలు, రూ.1 లక్షకు పైగా షేర్ల కొనుగోలు, అమ్మకాలకు కూడా పాన్ అవసరం అని స్పష్టం చేసింది.

అదేవిధంగా కారు, బైక్ వంటి వాహనాల కొనుగోలు రూ.5 లక్షలకు మించి ఉంటే పాన్ తప్పనిసరి. డీమ్యాట్ ఖాతా ప్రారంభించాలన్నా పాన్ వివరాలు సమర్పించాల్సిందే.

పాన్ వివరాలు ఇవ్వకపోతే సంబంధిత ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయే అవకాశం ఉంది. తప్పుడు వివరాలు సమర్పించినట్లయితే రూ.10 వేల వరకు జరిమానాతో పాటు ఆదాయపు పన్ను శాఖ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరించారు.