BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

ఆర్థిక లావాదేవీలకు పాన్ తప్పనిసరి – కేంద్రం కొత్త నిబంధనలు అమలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jun, 2026 - 08:47 PM
97 వీక్షణలు

ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ (Permanent Account Number) కార్డును తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది.

కొత్త మార్గదర్శకాల ప్రకారం

రూ.20 లక్షలకు పైగా విలువైన ఆస్తుల కొనుగోలు, అమ్మకాలకు పాన్ తప్పనిసరి చేయబడింది. అలాగే రూ.2 లక్షలకు మించిన విలువైన వస్తువులు లేదా సేవల కొనుగోలు, రూ.1 లక్షకు పైగా షేర్ల కొనుగోలు, అమ్మకాలకు కూడా పాన్ అవసరం అని స్పష్టం చేసింది.

అదేవిధంగా కారు, బైక్ వంటి వాహనాల కొనుగోలు రూ.5 లక్షలకు మించి ఉంటే పాన్ తప్పనిసరి. డీమ్యాట్ ఖాతా ప్రారంభించాలన్నా పాన్ వివరాలు సమర్పించాల్సిందే.

పాన్ వివరాలు ఇవ్వకపోతే సంబంధిత ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయే అవకాశం ఉంది. తప్పుడు వివరాలు సమర్పించినట్లయితే రూ.10 వేల వరకు జరిమానాతో పాటు ఆదాయపు పన్ను శాఖ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరించారు.