BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

ఏలూరు జిల్లా చింతలపూడిలో గ్యాస్ సరఫరా అంతరాయం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 May, 2026 - 02:01 PM
134 వీక్షణలు

ఏలూరు జిల్లా చింతలపూడిలో గ్యాస్ సరఫరా అంతరాయం – వినియోగదారుల ఆందోళన

ఏలూరు జిల్లా చింతలపూడిలోని గాయత్రి గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు భారీగా బారులు తీరారు. గత పది రోజులుగా గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఏజెన్సీ సరఫరా వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుంటామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదని ఆవేదన వ్యక్తమవుతోంది.

తాజాగా చింతలపూడి మండల హోటల్ యాజమాన్య సంఘం ఈరోజు తహసీల్దార్ కార్యాలయానికి వినతిపత్రం సమర్పించనుంది. గ్యాస్ సరఫరా అంతరాయం వల్ల హోటల్ వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని వారు పేర్కొంటున్నారు.

ఎండతీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సిలిండర్ల కోసం క్యూలో నిలబడిన వినియోగదారులకు కనీస తాగునీటి వసతి కూడా లేకపోవడం పరిస్థితిని మరింత కష్టతరం చేస్తోంది.

రెండోసారి గ్యాస్ బుక్ చేసుకునే వారికి కేవైసీ తప్పనిసరి అంటూ ఏజెన్సీ సిబ్బంది చెబుతుండటంతో వినియోగదారులు అదనపు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గ్యాస్ సరఫరా వ్యవస్థను సజావుగా చేయాలని ప్రజలు కోరుతున్నారు.