BREAKING
ఆర్టీసీ సమ్మెతో పురుషులకూ ఉచిత ప్రయాణం పలాస: సిపిఐ ఎంఎల్ లిబరేషన్ బహిరంగ సభలో హరినాథ్ విపరీతంగా విమర్శలు గిరిజన ఆశ్రమ పాఠశాలకు స్థలం కేటాయించాలని శాసనసభ్యులను కోరిన ఐటిడిఏ అధికారులు మంచిర్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలి చెన్నా రావు ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదు బహుమతుల పంపిణీ ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికుల భారీ ర్యాలీ సి. గుడిపాడులో బడి పిలుస్తోంది కార్యక్రమం చనుబండలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఆర్టీసీ సమ్మెతో పురుషులకూ ఉచిత ప్రయాణం పలాస: సిపిఐ ఎంఎల్ లిబరేషన్ బహిరంగ సభలో హరినాథ్ విపరీతంగా విమర్శలు గిరిజన ఆశ్రమ పాఠశాలకు స్థలం కేటాయించాలని శాసనసభ్యులను కోరిన ఐటిడిఏ అధికారులు మంచిర్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలి చెన్నా రావు ఆధ్వర్యంలో ప్రోత్సాహక నగదు బహుమతుల పంపిణీ ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికుల భారీ ర్యాలీ సి. గుడిపాడులో బడి పిలుస్తోంది కార్యక్రమం చనుబండలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు
www.ntodaynews.com

అక్రమ నిర్మాణాలను తొలగించాలని పిర్యాదు

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
రాఘవేంద్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రతినిధి
17 Mar, 2026 - 09:15 AM
26 వీక్షణలు

అక్రమ నిర్మాణాలను తొలగించాలని డీసీకు బీజేపీ పిర్యాదు 

బౌరంపేట ఇందిరమ్మ కాలనీలో నిర్మిస్తున్న సెట్ బ్యాక్, పార్క్ లో నిర్మిస్తున్న అక్రమ చర్చ్ లను  తొలగించాలని దుండిగల్ బిజెపి నాయకులు డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ కు ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ గతంలో  కేవలం షామియానా మాత్రమే వేసుకొని కార్యక్రమం చేసుకోవాలని ,ఎలాంటి కట్టడాలు( చర్చ్) నిర్మాణాలు చేపట్టకూడదని  కోర్ట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు.కావున అక్రమ నిర్మాణాలను తొలగించాలని  వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో దుండిగల్ బిజెపి అధ్యక్షుడు పిసరీ కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు ఎంబరి ఆంజనేయులు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు