BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

అక్రమ నిర్మాణాలను తొలగించాలని పిర్యాదు

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
రాఘవేంద్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రతినిధి
17 Mar, 2026 - 09:15 AM
88 వీక్షణలు

అక్రమ నిర్మాణాలను తొలగించాలని డీసీకు బీజేపీ పిర్యాదు 

బౌరంపేట ఇందిరమ్మ కాలనీలో నిర్మిస్తున్న సెట్ బ్యాక్, పార్క్ లో నిర్మిస్తున్న అక్రమ చర్చ్ లను  తొలగించాలని దుండిగల్ బిజెపి నాయకులు డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ కు ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ గతంలో  కేవలం షామియానా మాత్రమే వేసుకొని కార్యక్రమం చేసుకోవాలని ,ఎలాంటి కట్టడాలు( చర్చ్) నిర్మాణాలు చేపట్టకూడదని  కోర్ట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు.కావున అక్రమ నిర్మాణాలను తొలగించాలని  వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో దుండిగల్ బిజెపి అధ్యక్షుడు పిసరీ కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు ఎంబరి ఆంజనేయులు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు