BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన అమూల్య సంపద

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 07:30 AM
31 వీక్షణలు

అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన అమూల్య సంపద

అమెరికా నుంచి భారతదేశానికి ఒక శుభవార్త అందింది. దొంగిలించబడి విదేశాలకు తరలించిన పురాతన కళాఖండాలను తిరిగి అప్పగించే ప్రక్రియలో భాగంగా, అమెరికా 657 అమూల్యమైన కళాఖండాలను భారతదేశంకు తిరిగి అందజేయనున్నట్లు ప్రకటించింది.

సుమారు 1.4 మిలియన్ డాలర్ల (దాదాపు ₹132.8 కోట్లు) విలువైన ఈ కళాఖండాలను అక్రమ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లపై సాగిన దర్యాప్తులో స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ చర్య రెండు దేశాల మధ్య సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో భారత రాయబారి రాజలక్ష్మి ఈ కళాఖండాలను స్వాగతిస్తూ, ఈ నిర్ణయం భారత సాంస్కృతిక సంపదను తిరిగి పొందడంలో ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.