BREAKING
అంతర్జాతీయ స్థాయి ఫిష్ పాండ్ మరియు ఆలయాల అభివృద్ధికి భారీ నిధులు 10 ఫలితాలు అదుర్స్ పలించిన 100 రోజుల ప్లానింగ్ చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ఘనంగా మేడే సందేశంలో కార్మికుల గొప్పతనాన్ని చాటి చెప్పిన చింతలపూడి ఎమ్మెల్యే పోలవరం గ్రామంలో గాంధీ విగ్రహం ధ్వంసం… ఉద్రిక్తతకు దారితీసే పరిణామాలు ప్రమాదంలో యూట్యూబర్ మృతి.. పిడుగుపాటుకు గొర్రెల కాపరి బలి పదో తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి విజయం విశాఖ విద్యార్థిని అద్భుత విజయం అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన అమూల్య సంపద అంతర్జాతీయ స్థాయి ఫిష్ పాండ్ మరియు ఆలయాల అభివృద్ధికి భారీ నిధులు 10 ఫలితాలు అదుర్స్ పలించిన 100 రోజుల ప్లానింగ్ చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ఘనంగా మేడే సందేశంలో కార్మికుల గొప్పతనాన్ని చాటి చెప్పిన చింతలపూడి ఎమ్మెల్యే పోలవరం గ్రామంలో గాంధీ విగ్రహం ధ్వంసం… ఉద్రిక్తతకు దారితీసే పరిణామాలు ప్రమాదంలో యూట్యూబర్ మృతి.. పిడుగుపాటుకు గొర్రెల కాపరి బలి పదో తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి విజయం విశాఖ విద్యార్థిని అద్భుత విజయం అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన అమూల్య సంపద
www.ntodaynews.com

అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన అమూల్య సంపద

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 07:30 AM
13 వీక్షణలు

అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన అమూల్య సంపద

అమెరికా నుంచి భారతదేశానికి ఒక శుభవార్త అందింది. దొంగిలించబడి విదేశాలకు తరలించిన పురాతన కళాఖండాలను తిరిగి అప్పగించే ప్రక్రియలో భాగంగా, అమెరికా 657 అమూల్యమైన కళాఖండాలను భారతదేశంకు తిరిగి అందజేయనున్నట్లు ప్రకటించింది.

సుమారు 1.4 మిలియన్ డాలర్ల (దాదాపు ₹132.8 కోట్లు) విలువైన ఈ కళాఖండాలను అక్రమ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లపై సాగిన దర్యాప్తులో స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ చర్య రెండు దేశాల మధ్య సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో భారత రాయబారి రాజలక్ష్మి ఈ కళాఖండాలను స్వాగతిస్తూ, ఈ నిర్ణయం భారత సాంస్కృతిక సంపదను తిరిగి పొందడంలో ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.