BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన అమూల్య సంపద

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 07:30 AM
99 వీక్షణలు

అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన అమూల్య సంపద

అమెరికా నుంచి భారతదేశానికి ఒక శుభవార్త అందింది. దొంగిలించబడి విదేశాలకు తరలించిన పురాతన కళాఖండాలను తిరిగి అప్పగించే ప్రక్రియలో భాగంగా, అమెరికా 657 అమూల్యమైన కళాఖండాలను భారతదేశంకు తిరిగి అందజేయనున్నట్లు ప్రకటించింది.

సుమారు 1.4 మిలియన్ డాలర్ల (దాదాపు ₹132.8 కోట్లు) విలువైన ఈ కళాఖండాలను అక్రమ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లపై సాగిన దర్యాప్తులో స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ చర్య రెండు దేశాల మధ్య సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో భారత రాయబారి రాజలక్ష్మి ఈ కళాఖండాలను స్వాగతిస్తూ, ఈ నిర్ణయం భారత సాంస్కృతిక సంపదను తిరిగి పొందడంలో ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.