BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని మరువద్దు

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
14 Apr, 2026 - 04:12 PM
35 వీక్షణలు

అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని మరువద్దు: మున్సిపల్ చైర్‌పర్సన్ దొంత అంజలి

​భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఆయన పోరాట స్ఫూర్తిని ఎన్నటికీ మరువద్దని లక్షెట్టిపేట మున్సిపల్ చైర్‌పర్సన్ దొంత అంజలి-నర్సయ్య పిలుపునిచ్చారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే నేడు దేశంలో ప్రజాస్వామ్యం భద్రంగా ఉందన్నారు. నవ భారత నిర్మాతగా అన్ని వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అనన్యసామాన్యమని కొనియాడారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి పంచశీల జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు అవునూరి లచ్చన్న, జిల్లా నాయకులు శనిగారపు లింగన్న, మండల అధ్యక్షులు రాందాస్, కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ మరియు అధిక సంఖ్యలో అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు