BREAKING
​ప్రధాని మోడీపై ఖర్గే వ్యాఖ్యలు అప్రజాస్వామికం ఏలూరు జిల్లాలో ట్రక్ షీట్ల కొరత ​మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిఐటియు అర్హత ఉన్న వారికి అండగా ప్రభుత్వం ఏపీ లో పాఠశాలలకు 24 నుండి వేసవి సెలవులు పోతనపల్లి గ్రామంలో నాటు సారా వ్యాపారం పై సోదాలు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాలను సద్వినియోగం చేసుకోవాలి రమణక్కపేట లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ 57వ వార్షికోత్సవం ఆర్టీసీ సమ్మెతో పురుషులకూ ఉచిత ప్రయాణం పలాస: సిపిఐ ఎంఎల్ లిబరేషన్ బహిరంగ సభలో హరినాథ్ విపరీతంగా విమర్శలు ​ప్రధాని మోడీపై ఖర్గే వ్యాఖ్యలు అప్రజాస్వామికం ఏలూరు జిల్లాలో ట్రక్ షీట్ల కొరత ​మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిఐటియు అర్హత ఉన్న వారికి అండగా ప్రభుత్వం ఏపీ లో పాఠశాలలకు 24 నుండి వేసవి సెలవులు పోతనపల్లి గ్రామంలో నాటు సారా వ్యాపారం పై సోదాలు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాలను సద్వినియోగం చేసుకోవాలి రమణక్కపేట లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ 57వ వార్షికోత్సవం ఆర్టీసీ సమ్మెతో పురుషులకూ ఉచిత ప్రయాణం పలాస: సిపిఐ ఎంఎల్ లిబరేషన్ బహిరంగ సభలో హరినాథ్ విపరీతంగా విమర్శలు
www.ntodaynews.com

అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాలను సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
23 Apr, 2026 - 05:00 PM
14 వీక్షణలు

మునిపంపుల అంగన్ వాడి క్లస్టర్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ దివాస్ 

గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం 

యాదాద్రి జిల్లా :- పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందిస్తేనే శక్తివంతంగా తయారవుతారని, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం అన్నారు. మునిపంపుల అంగన్వాడి సెక్టార్ పరిధిలో పోషణ పక్వాడ దివాస్ సందర్భంగా పిల్లలు, గర్భిణీలు బాలింతలకు ఐసిడిఎస్, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేశం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ పోషకాహారం అంటే ఖరీదైన ఆహారం కాదు అని మన గ్రామాల్లో లభించే పప్పులు Zకూరగాయలు, పండ్లు, పాలు, ఆకు కూరలు వంటి పదార్థాలు సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించొద్దని గ్రామంలో ప్రజలందరూ పరిశుభ్రత పాటించాలని అన్నారు. అంగన్వాడి టీచర్లు స్థానికంగా లభించే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది.


ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్, పంచాయతీ కార్యదర్శి రచ్చ వేణు గ్రామ ఉపసర్పంచ్ తాళ్ల క్రాంతి కుమార్, అంగన్వాడీ టీచర్లు బద్రుని సాబేగం,బాదె మంజుల, యాదాసు శోభ, ఏలూరు అనిత, ఆశా వర్కర్లు మామిండ్ల లక్ష్మి, గాదె అలివేలు, ఏఎన్ఎం కార్యకర్తలు, మునిపంపుల సెక్టార్ పరిధిలో ఉన్న అంగన్వాడీ టీచర్లు, పిల్లలు, బాలింతలు,గర్భిణీ స్త్రీలు,, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.