BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

అన్నామలై – రజినీకాంత్ కలసి కొత్త పార్టీ? ‘మక్కల్ మడై’ లో ఆసక్తికర పరిణామాలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jun, 2026 - 02:41 PM
75 వీక్షణలు

తమిళనాడు: తమిళనాడు రాజకీయ వేదికలు రోజురోజుకి చలించుతున్నాయి. బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై రజినీకాంత్ తో కలిసి రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నారంటూ వర్గాలు చర్చిస్తున్నాయి.

రజినీకాంత్ ఇప్పటికే సామాజిక వేదికగా ‘మక్కల్ మడై’ ని ఏర్పాటు చేశారు. ఈ వేదిక మహిళలు, పిల్లలు, వెనకబడిన వర్గాల సమస్యలను ప్రభుత్వానికి వినిపించడానికి పనిచేయాలని లక్ష్యంగా ఉంది. అయితే, అప్పట్లో ఇది రాజకీయ పార్టీ కాదని ప్రకటించారు.

తాజాగా ఈ వేదికను రాజకీయ పార్టీగా మార్చి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని రజినీకాంత్ – అన్నామలై కలిసే అవకాశాలు ఉన్నాయని తమిళనాడు మీడియా చర్చిస్తోంది. రజినీకాంత్ భార్య లత ఇప్పటికే ‘మక్కల్ మడై’ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ముందడుగు వేస్తామని ప్రకటించారు.

వీరిద్దరూ ఈ పార్టీని ఏర్పాటు చేసినా, ఎన్నికల్లో బీజేపీ కూటమి తరపుననే పోటీ చేయనున్నారని వర్గాలు చెబుతున్నాయి. అయితే, విజయ్ ఒక్కసారిగా తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితులు ఎలా మారతాయో ఇంకా స్పష్టత లేదు.

రాజకీయ వర్గాలు ఈ సంయుక్త ప్రయత్నం తమిళనాడు రాజకీయాల్లో కొత్త ఊపుని తీసుకురానుందో అని పరిశీలిస్తున్నాయి. ప్రజల్లో కూడా ఈ వార్త ఆసక్తికరంగా మారింది.