BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు --పోతరాజు జహంగీర్, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
17 Mar, 2026 - 10:34 AM
117 వీక్షణలు

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు అని  సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పోతరాజు జహంగీర్ అన్నారు మంగళవారం రోజున గ్రామపంచాయతీ కార్మికుల గౌరవ అధ్యక్షులు పల్లెపాటి లక్ష్మీ నరసయ్యను, నన్ను పోలీసులు అరెస్టు చేసి తుర్కపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు పోతరాజు జహంగీర్ మాట్లాడుతూ ఈరోజు గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు తమ సమస్యలు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యాలు కల్పించి పర్మినెంట్ చేయాలని వారి జీతాలు ప్రభుత్వమే నేరుగా వారి అకౌంట్లో వేయాలని బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని  తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం కాకుండా ఉండేందుకు కార్మిక నాయకులను గ్రామ పంచాయతీ ఉద్యోగులను అరెస్టు చేయటం సిగ్గుచేటు అని అన్నారు ధర్నా కోసం పది రోజులు ముందస్తుగా అనుమతి కోరినప్పటికీ అనుమతి ఇస్తామంటూ మార్చి 16 అర్ధరాత్రి వరకు నాన్చి అనుమతిని నిరాకరించి తెల్లవారేసరికి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉద్యమాలను అణచివేస్తుందని నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని ప్రభుత్వాన్ని విమర్శించారు