BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

అవినీతి సొమ్ముతో గోల్డ్ లోదుస్తులు.. ఇరాక్‌లో సంచలనం

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 09:50 PM
123 వీక్షణలు

ఇరాక్‌లో అవినీతి కేసు దర్యాప్తులో భాగంగా నిర్వహించిన సోదాలు సంచలనం రేపుతున్నాయి. ఇరాక్ పార్లమెంట్ సభ్యురాలు నివాసంలో అధికారులు భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.

ఈ దర్యాప్తుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో బంగారంతో తయారు చేసిన లోదుస్తులు కనిపించడంతో చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఆ గోల్డ్ లోదుస్తులు అలియా నసీఫ్ ఇంట్లో కాకుండా మరో మహిళా ఎంపీ నివాసంలో లభించాయని తర్వాత స్పష్టమైంది. దీనిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కూడా జరిగింది.

అవినీతి కేసులో భాగంగా మొత్తం 67 మంది అనుమానితుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 53.4 మిలియన్ అమెరికన్ డాలర్ల నగదు, బంగారం మరియు ఇతర విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన ఇరాక్‌లో అవినీతి వ్యవహారాలపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.