BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

కేటీఆర్‌కు అయ్యప్ప ప్రసాదం అందజేసిన

తెలంగాణ
09 Jan, 2026 - 11:08 AM
244 వీక్షణలు

కేటీఆర్‌కు అయ్యప్ప ప్రసాదం అందజేసిన దావ వసంత సురేష్

NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR)ను జగిత్యాల జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. జగిత్యాల జిల్లా తొలి జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్, ఇతర జిల్లా నాయకులతో కలిసి కేటీఆర్‌ను కలిసి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కేటీఆర్‌తో చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కష్టకాలంలో పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు కూడా పాల్గొని జిల్లా నాయకులతో ముచ్చటించారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీకి వెన్నెముకగా నిలిచిన దావ వసంత సురేష్ దంపతుల సేవలను పార్టీ శ్రేణులు గుర్తు చేసుకున్నారు. Follow us on Website Facebook Instagram YouTube