www.ntodaynews.com
BREAKING NEWS పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
జాతీయం
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు లీటరుకు సగటున రూ.3 చొప్పున పెంచాయి.
ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్పై రూ.3.29, డీజిల్పై రూ.3.14 పెరిగాయి.
తెలంగాణలో పెట్రోల్, డీజిల్పై రూ.3 చొప్పున ధరలు పెరిగాయి.
ఎన్నికల ఫలితాలు పూర్తై కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాతే ధరల పెంపు అమల్లోకి రావడం చర్చనీయాంశంగా మారింది.