BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

భద్రాద్రి రామయ్య గోత్ర వివాదం.. నేడు హైకోర్టులో కీలక విచారణ

తెలంగాణ
/ భద్రాద్రి కొత్తగూడెం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 10:48 PM
103 వీక్షణలు

భద్రాద్రి రామయ్య గోత్ర వివాదం.. నేడు హైకోర్టులో కీలక విచారణ

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామయ్య గోత్రంపై నెలకొన్న వివాదం హైకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. ఈ అంశంపై నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది.

ఇప్పటివరకు ఆలయంలో సంప్రదాయంగా స్వామిని వశిష్ఠ గోత్రికుడిగా, సీతమ్మను గౌతమ గోత్రంగా పూజించేవారు. అయితే 2012 తర్వాత కొంతమంది పండితులు స్వామిని “అచ్యుత”, అమ్మవారిని “సౌభాగ్య” గోత్రాలుగా పేర్కొంటూ పూజలు నిర్వహించడం ప్రారంభించారు.

ఈ మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2022లో ఓ భక్తుడు కోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు నియమించిన కమిటీ పరిశీలన జరిపి దేవాదాయ శాఖకు నివేదిక సమర్పించింది. అయితే ఆ నివేదికను ప్రజలకు వెల్లడించకపోవడంతో, సంబంధిత భక్తుడు మళ్లీ కోర్టును ఆశ్రయించారు.

భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న ఈ సున్నిత అంశంపై నేడు జరగనున్న విచారణలో కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది.