BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జయకేతనం ఎగురవేయాలి

తెలంగాణ
28 Jan, 2026 - 08:17 AM
125 వీక్షణలు
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జయకేతనం ఎగురవేయాలి రాయికల్ పట్టణ కార్యకర్తల సమావేశంలో నాయకుల పిలుపు NTODAY NEWS: గొల్లపల్లి మండలం ప్రతినిధి లక్ష్మణ్  రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఘనవిజయం సాధించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎన్నికల ఇంచార్జ్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. బుధవారం రాయికల్ పట్టణంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన జిల్లా తొలి జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. అనంతరం, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్‌గా నియమితులైన విద్యాసాగర్ రావును దావ వసంత సురేష్‌తో పాటు పట్టణ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. #MunicipalElections #BRSParty #Raikal #JagtialDistrict #PoliticalMeeting #TelanganaPolitics #LocalBodyElections #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube