BREAKING
శాంతియుత వాతావరణంలో బక్రీద్.. మహానాడు కు పెద్ద ఎత్తున హాజరైన తెలుగు తమ్ముళ్లు.. జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదుల సంఘం సభ్యులు.. రైలులో చోరీ.. నిందితుల అరెస్టు ​బాల్క సుమన్‌పై దేశద్రోహం ఫిర్యాదు: రాజకీయ నిషేధం విధించాలని రామిళ్ల రాధిక డిమాండ్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు: మంత్రి గడ్డం వివేకానంద అన్నారం ప్రభుత్వ బడిలో LKG, UKG మంజూరు: సర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజల పిలుపు! ​ఆటో డ్రైవర్ల సంక్షేమానికి సత్తయ్య చేసిన సేవలు మరవలేనివి: నగర కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్ పొగాకు రహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీఎంహెచ్‌ఓ డాక్టర్ అనిత ​ నివాసాల పైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగల తొలగింపునకు మేయర్ ఉత్తర్వులు శాంతియుత వాతావరణంలో బక్రీద్.. మహానాడు కు పెద్ద ఎత్తున హాజరైన తెలుగు తమ్ముళ్లు.. జిల్లా జడ్జిని కలిసిన న్యాయవాదుల సంఘం సభ్యులు.. రైలులో చోరీ.. నిందితుల అరెస్టు ​బాల్క సుమన్‌పై దేశద్రోహం ఫిర్యాదు: రాజకీయ నిషేధం విధించాలని రామిళ్ల రాధిక డిమాండ్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు: మంత్రి గడ్డం వివేకానంద అన్నారం ప్రభుత్వ బడిలో LKG, UKG మంజూరు: సర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజల పిలుపు! ​ఆటో డ్రైవర్ల సంక్షేమానికి సత్తయ్య చేసిన సేవలు మరవలేనివి: నగర కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్ పొగాకు రహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీఎంహెచ్‌ఓ డాక్టర్ అనిత ​ నివాసాల పైనుంచి వెళ్తున్న విద్యుత్ తీగల తొలగింపునకు మేయర్ ఉత్తర్వులు
www.ntodaynews.com

చిన్నంపేటలో ఘనంగా మహానాడు.. క్లస్టర్-1 తొలి రోజు కార్యక్రమం విజయవంతం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 May, 2026 - 05:51 PM
188 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో క్లస్టర్-1 ఆధ్వర్యంలో అత్తులూరి శ్రీనివాస రావు ఇంటి వద్ద నిర్వహించిన మొదటి రోజు మహానాడు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నూజివీడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ నక్కా సీతారత్నం పాల్గొన్నారు.అలాగే నూజివీడు ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము, నూజివీడు నియోజకవర్గ ప్రోగ్రాం కమిటీ సభ్యులు తేనేటి కిరణ్ బాబు, నూజివీడు నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు అచ్యుత్, మండల ప్రధాన కార్యదర్శి శేఖర్, తెలుగు యువత నాయకుడు బొంతు సతీష్, క్లస్టర్-1 అధ్యక్షుడు దిలీప్ కుమార్‌తో పాటు పలువురు టీడీపీ, తెలుగు యువత నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.