BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

చిన్నంపేటలో ఘనంగా మహానాడు.. క్లస్టర్-1 తొలి రోజు కార్యక్రమం విజయవంతం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 May, 2026 - 05:51 PM
608 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో క్లస్టర్-1 ఆధ్వర్యంలో అత్తులూరి శ్రీనివాస రావు ఇంటి వద్ద నిర్వహించిన మొదటి రోజు మహానాడు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నూజివీడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ నక్కా సీతారత్నం పాల్గొన్నారు.అలాగే నూజివీడు ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము, నూజివీడు నియోజకవర్గ ప్రోగ్రాం కమిటీ సభ్యులు తేనేటి కిరణ్ బాబు, నూజివీడు నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు అచ్యుత్, మండల ప్రధాన కార్యదర్శి శేఖర్, తెలుగు యువత నాయకుడు బొంతు సతీష్, క్లస్టర్-1 అధ్యక్షుడు దిలీప్ కుమార్‌తో పాటు పలువురు టీడీపీ, తెలుగు యువత నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.