BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

చిట్యాలలో ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
21 Mar, 2026 - 04:38 PM
461 వీక్షణలు

​​చిట్యాలలో ఘనంగా ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) వేడుకలు 

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

నెల రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో పాటించిన ఉపవాస దీక్షలు విరమిస్తూ, క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీకగా నిలిచే రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను చిట్యాలలో ముస్లిం సోదరులు ఎంతో వేడుకగా జరుపుకున్నారు. శనివారం స్థానిక ఈద్గా వద్ద ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించి, ఒకరికొకరు ‘ఈద్ ముబారక్’ చెప్పుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ​ఈ సందర్భంగా పలువురు నాయకులు ఈద్గాను సందర్శించి, ముస్లిం సోదరులను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రంజాన్ పండుగ మానవతా విలువలను, పేదరికం పట్ల సానుభూతిని పెంచుతుందని కొనియాడారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని, ఈ పండుగ అందరి జీవితాల్లో సుఖశాంతులు నింపాలని వారు ఆకాంక్షించారు.​ఈ కార్యక్రమంలో    జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్ ,  కౌన్సిలర్లు ​కోనేటి ఎల్లయ్య, ​జేరిపోతుల సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు ​పందిరి రమేష్, గుండెబోయిన సైదులు, చేపూరి యాదయ్య, ​ఎద్దుల పూరి కృష్ణ, ​దేశపాక రాజేష్, ​సిలువేరు శేఖర్, దామనూరి అశోక్, బూరుగు కృష్ణయ్య, కొసనం అశోక్,  ​దాసరి నరసింహ ఏనుగు నరసింహారెడ్డి, తరతరాలు పాల్గొన్నారు.