BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

చిట్యాలలో రమాబాయి అంబేద్కర్ వర్ధంతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
28 May, 2026 - 09:17 AM
94 వీక్షణలు

నల్గొండ జిల్లా ముత్యాల పట్టణ కేంద్రంలోని కనకదుర్గ సెంటర్‌లో రమాబాయి అంబేద్కర్ 91వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రుద్రవరం లింగస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ​ఈ సందర్భంగా డాక్టర్ రుద్రవరం లింగస్వామి మాట్లాడుతూ... ఆధునిక భారతదేశ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితంలో, ఆయన సాధించిన ప్రతి విజయంలో భార్య రమాబాయి ప్రోత్సాహం, త్యాగం ఎంతో ఉన్నతమైనవని కొనియాడారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి, ఆమె చరిత్రను ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ​ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు మాస శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కూరల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి సుంచు శ్రీను, సీనియర్ నాయకులు చికిలమెట్ల అశోక్, కన్నెబోయిన మహలింగం, గోషిక వెంకటేష్, నార్కట్‌పల్లి మాజీ మండల అధ్యక్షులు కొరివి శంకర్, మహిళా నాయకురాలు దుడ్డు భాగ్యమ్మ, దామరాజు నాగరాజు, పిల్లి రవి మరియు పలువురు అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.