BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

చిట్యాలలో రమాబాయి అంబేద్కర్ వర్ధంతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
28 May, 2026 - 09:17 AM
162 వీక్షణలు

నల్గొండ జిల్లా ముత్యాల పట్టణ కేంద్రంలోని కనకదుర్గ సెంటర్‌లో రమాబాయి అంబేద్కర్ 91వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రుద్రవరం లింగస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ​ఈ సందర్భంగా డాక్టర్ రుద్రవరం లింగస్వామి మాట్లాడుతూ... ఆధునిక భారతదేశ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితంలో, ఆయన సాధించిన ప్రతి విజయంలో భార్య రమాబాయి ప్రోత్సాహం, త్యాగం ఎంతో ఉన్నతమైనవని కొనియాడారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి, ఆమె చరిత్రను ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ​ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు మాస శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కూరల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి సుంచు శ్రీను, సీనియర్ నాయకులు చికిలమెట్ల అశోక్, కన్నెబోయిన మహలింగం, గోషిక వెంకటేష్, నార్కట్‌పల్లి మాజీ మండల అధ్యక్షులు కొరివి శంకర్, మహిళా నాయకురాలు దుడ్డు భాగ్యమ్మ, దామరాజు నాగరాజు, పిల్లి రవి మరియు పలువురు అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.