BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

దేశంలో రూ.1.1 లక్షల కోట్ల అనాథ ఆస్తులు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jun, 2026 - 06:04 PM
39 వీక్షణలు

దేశంలో యజమానుల జాడ లేకుండా ఉన్న ఆర్థిక ఆస్తుల విలువ 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ.1.1 లక్షల కోట్లకు చేరినట్లు సమాచారం. ఇందులో సుమారు రూ.83 వేల కోట్లు బ్యాంకు డిపాజిట్లు కాగా, మిగిలిన మొత్తం బీమా పాలసీలు, ఈక్విటీ పెట్టుబడులు తదితర రూపాల్లో ఉంది.

అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అనాథ ఆస్తుల సమస్యలో ఆశించిన స్థాయిలో మార్పు కనిపించడం లేదు. పాత బ్యాంకు ఖాతాల్లో నామినీ వివరాలు లేకపోవడం, చేతిరాత రికార్డుల కారణంగా కేవైసీ సమాచారం సరిపోలకపోవడం వంటి అంశాలు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

దీంతో అసలు లబ్ధిదారులు, వారసులు తమకు చెందాల్సిన నిధులను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిపుణులు ఖాతాదారులు నామినీ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయడంతో పాటు, కేవైసీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలని సూచిస్తున్నారు.