BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

దేశంలో రూ.1.1 లక్షల కోట్ల అనాథ ఆస్తులు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Jun, 2026 - 06:04 PM
207 వీక్షణలు

దేశంలో యజమానుల జాడ లేకుండా ఉన్న ఆర్థిక ఆస్తుల విలువ 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ.1.1 లక్షల కోట్లకు చేరినట్లు సమాచారం. ఇందులో సుమారు రూ.83 వేల కోట్లు బ్యాంకు డిపాజిట్లు కాగా, మిగిలిన మొత్తం బీమా పాలసీలు, ఈక్విటీ పెట్టుబడులు తదితర రూపాల్లో ఉంది.

అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అనాథ ఆస్తుల సమస్యలో ఆశించిన స్థాయిలో మార్పు కనిపించడం లేదు. పాత బ్యాంకు ఖాతాల్లో నామినీ వివరాలు లేకపోవడం, చేతిరాత రికార్డుల కారణంగా కేవైసీ సమాచారం సరిపోలకపోవడం వంటి అంశాలు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

దీంతో అసలు లబ్ధిదారులు, వారసులు తమకు చెందాల్సిన నిధులను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిపుణులు ఖాతాదారులు నామినీ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయడంతో పాటు, కేవైసీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలని సూచిస్తున్నారు.