BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

పెద్ద కాపర్తి వాసి చేకూరి గణేష్ కు దళితరత్న అవార్డు

తెలంగాణ
07 Jun, 2025 - 09:47 AM
243 వీక్షణలు
పెద్ద కాపర్తి వాసి చేకూరి గణేష్ కు దళితరత్న అవార్డు NTODAY NEWS: నల్గొండ జిల్లా స్టాఫ్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల మండలం పరిధిలో ఉన్న పెద్దకాపర్తి గ్రామానికి చెందిన చేకూరి గణేష్ దళిత రత్న అవార్డు అందుకున్నారు. గత రెండు దశాబ్దాలకు పైగా ఎస్సీ వర్గీకరణ, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఉద్యమంలో ఎంఎంఎస్ గ్రామ ప్రధాన కార్యదర్శి నుండి మొదలైన ప్రస్థానం మండలం డివిజన్ జిల్లా రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేసే వివిధ జిల్లాలకు ఇంచార్జీగా జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు ఎస్సీ వర్గీకరణ సాధన లో క్రియాశీలక పాత్ర పోషించారు. గణేష్ సేవలను కృషిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం శనివారం రోజున డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటుక రాజు మాదిగ మరియు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా వెంకటేష్ మాదిగ ల చేతులమీదుగా  బేగంపేట టూరిజం ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో దళిత రత్న అందజేశారు .దళిత రత్న అవార్డు రావడం పలువురు హర్షం వ్యక్తం చేస్తూ ఆయన పోరాటానికి ఒక గుర్తింపు అని అభినందించారు .ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యార్థి యువజన ప్రజా సమస్యలపై తన వంతు పాత్రను పోషించి పోరాటం చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ,చైర్మన్ ఇటుక రాజు మాదిగ , రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా వెంకటేష్ మరియు ఇప్పటి వరకు నాకు సహకరించిన బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు పత్రికా ప్రతినిధులకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube