BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

​దండేపల్లి మండల కేంద్రంలో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ
/ మంచిర్యాల / దండేపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
06 Apr, 2026 - 01:57 PM
49 వీక్షణలు

దండేపల్లి మండల కేంద్రంలో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో సోమవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పత్తిపాక సంతోష్ పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ.. కేవలం ఇద్దరు సభ్యులతో ప్రారంభమైన బీజేపీ ప్రయాణం, నేడు కోట్ల మంది ఆదరణతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించడం ఒక అద్భుత విజయ ప్రస్థానమని కొనియాడారు. జాతీయవాదమే పునాదిగా, ఓటమికి కుంగని ధీరత్వం మరియు గెలుపుకు పొంగని నాయకత్వంతో పార్టీ లక్ష్యం దిశగా సాగుతోందని, భారత్ నిర్మాణ కల సాకారం కావడంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు