BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

​దండేపల్లి మండల కేంద్రంలో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం

తెలంగాణ
/ మంచిర్యాల / దండేపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
06 Apr, 2026 - 01:57 PM
19 వీక్షణలు

దండేపల్లి మండల కేంద్రంలో ఘనంగా బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో సోమవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పత్తిపాక సంతోష్ పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ.. కేవలం ఇద్దరు సభ్యులతో ప్రారంభమైన బీజేపీ ప్రయాణం, నేడు కోట్ల మంది ఆదరణతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించడం ఒక అద్భుత విజయ ప్రస్థానమని కొనియాడారు. జాతీయవాదమే పునాదిగా, ఓటమికి కుంగని ధీరత్వం మరియు గెలుపుకు పొంగని నాయకత్వంతో పార్టీ లక్ష్యం దిశగా సాగుతోందని, భారత్ నిర్మాణ కల సాకారం కావడంలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు