BREAKING
ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ.. కుప్పంలో టీడీపీ SIR కార్యక్రమం నిర్వహణ శ్రీశైలం మల్లన్న స్వామికి వెండి నాగాభరణం సమర్పణ శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక
www.ntodaynews.com

విద్యాశాఖ నిబంధనలు పాటించాలి.

తెలంగాణ
26 Apr, 2025 - 07:53 AM
305 వీక్షణలు
విద్యాశాఖ నిబంధనలు పాటించాలి.--- టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొరకొప్పు రామారావు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 24/04/2025 నుండి ప్రైవేట్ స్కూల్ లకు వేసవి సెలవుల ఇచ్చిన దృష్ట్యా, అంతేకాక, ఈ సంవత్సరం తీవ్రమైన ఎండలు ఉన్న దృష్ట్యా విద్యా శాఖ నిబంధనలు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు కచ్చితంగా పాటించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు కొరకొప్పు రామారావు అన్నారు.ఈ సందర్భంగా కొరకొప్పు రామారావు మాట్లాడుతూ, ఈ సంవత్సరం తీవ్రమైనఎండలు ఉన్నాయని, ప్రతి రోజు 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని, ఇటువంటి సమయంలో ప్రైవేట్ టీచర్స్ ను అడ్మిషన్ పేరుతో కానీ క్యాంపైన్ పేరుతో గాని ఇంటింటికి తిప్పవద్దని అన్నారు. ఒక్కసారి వడి దెబ్బ తగిలితే పది రోజులు ఇబ్బంది పడతారని కాబట్టి ఇటువంటి ఎండల్లో క్యాంపైన్ తిప్పవద్దని అన్నారు. ఒకవేళ క్యాంపైన్ తిరిగే సమయంలో ఏదైనా ప్రమాదం టీచర్స్ కు సంభవిస్తే దానికి పూర్తి బాధ్యత ఆయా స్కూల్ యాజమాన్యాలే భాద్యత వహించాలని అన్నారు. విద్యాశాఖ నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూల్స్ పైన, యాజమాన్యం పైన ,జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. క్యాంపెయిన్ సమయంలో ప్రమాదవశాస్తూ ఏ ప్రైవేట్ టీచర్ ఐన చనిపోతే 20 లక్షల వరకు ఆయా స్కూల్ యాజమాన్యాలు నష్ట పరిహారం చెల్లించాలని అన్నారు. Follow us on Website Facebook Instagram YouTube