BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

గౌడ సంఘం ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా మదాసు. చంద్రకళ నియామకం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 03:58 PM
175 వీక్షణలు

గౌడ సంఘం ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా మదాసు. చంద్రకళ నియామకం

ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం (222/2019) వ్యవస్థాపక అధ్యక్షులు చలపాటి వెంకటేశ్వరరావు నూజివీడు లోని గౌడ సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో గౌడ సంఘం ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామానికి చెందిన మదాసు. చంద్రకళ ని నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఏలూరు జిల్లా మరియు నూజివీడు నియోజకవర్గంలో గౌడ మహిళల అభివృద్ధి కోసం కృషి చేయాలని, సంఘీయుల ఏ కష్టం వచ్చినా ముందుకు వచ్చి ఆదుకునే విధంగా ఉండాలని" విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా, మదాసు. చంద్రకళ ని ఘనంగా సత్కరించి, గౌడ సంఘం నాయకులు మరియు సంఘీయులు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పోసిన. చెంచు రామారావు, ప్రధాన కార్యదర్శి మరీదు. శివరామకృష్ణ, విజయవాడ నగర అధ్యక్షులు వీరంకి. రామచంద్రరావు మరియు ఇతర గౌడ సంఘం పెద్దలు, సంఘీయులు పాల్గొన్నారు.

తదుపరి, కొత్తగా ఎన్నికైన రాష్ట్ర కమిటీకి, జిల్లాల అధ్యక్షులకు విజయవాడలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం త్వరలో నిర్వహించనున్నట్లు చలపాటి. వెంకటేశ్వరరావు తెలిపారు.