BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

దుబ్బరాజేశ్వర స్వామి జాతరలో భారీ ఆదాయం

తెలంగాణ
18 Feb, 2026 - 10:51 AM
121 వీక్షణలు
దుబ్బరాజేశ్వర స్వామి జాతరలో భారీ ఆదాయం: 10 రోజుల్లో రూ. 61.36 లక్షలు NTODAY NEWS: పెంబట్ల (కోనపూర్) మహాశివరాత్రి జాతర సందర్భంగా జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామం కోనపూర్‌లోని దుబ్బరాజేశ్వర స్వామి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. జాతర సందర్భంగా భక్తులు మొక్కుల రూపంలో సమర్పించిన కానుకలతో ఆలయానికి గణనీయమైన ఆదాయం లభించింది. గత పది రోజుల జాతర కాలానికి సంబంధించిన హుండీ లెక్కింపును ఆలయ అధికారులు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం రూ. 61,36,996 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ఆదాయ వివరాలు టికెట్ల ద్వారా: ₹27,38,312 హుండీ కానుకలు: ₹21,27,684 వేలం పాటల ద్వారా: ₹12,71,000 మొత్తం నగదు: ₹61,36,996 నగదుతో పాటు భక్తులు సమర్పించిన ఆభరణాలలో 33.510 గ్రాముల బంగారం, 7.580 కిలోల వెండి ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే పెరుగుదల గత ఏడాదితో పోలిస్తే ఈసారి రూ. 1.43 లక్షల అదనపు ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. జాతర నిర్వహణలో తీసుకున్న చర్యలు, భక్తుల రద్దీ పెరగడం వల్ల ఆదాయం పెరిగిందని అధికారులు అభిప్రాయపడ్డారు. #Jagtial #Sarangapur #Pembatla #DubbaraajeswaraSwamy #TempleIncome #MahaShivaratri Follow us on Website Facebook Instagram YouTube