BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో హుండీ చోరీ

తెలంగాణ
03 Mar, 2026 - 05:14 AM
337 వీక్షణలు
శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో హుండీ చోరీ NTODAY NEWS:ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి ప్రతినిధి వీరమల్ల శ్రీను రాచన్నగూడెం గ్రామంలోని గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఆలయ తాళాలు బద్దలు కొట్టి లోపల ఉన్న హుండీని దుండగులు ఎత్తుకుపోయారు. మంగళవారం ఉదయం పూజా కార్యక్రమాల కోసం ఆలయానికి వెళ్లిన అర్చకులు తాళాలు పగులగొట్టబడిన విషయాన్ని గమనించారు. అనంతరం హుండీ కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. చుట్టుపక్కల గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. #EluruDistrict #Jeelugumilli #Rachannagudem #TempleTheft #Hunditheft Follow us on Website Facebook Instagram YouTube