BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన బీసీ బిడ్డలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
13 Apr, 2026 - 02:55 PM
102 వీక్షణలు

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన బీసీ బిడ్డలు: సాయి చరణ్, అకిరా జానులకు ఘన సన్మానం

మంచిర్యాల, ఏప్రిల్ 13:

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన బీసీ విద్యార్థులను జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాలలోని జన్మభూమి నగర్‌లో ఘనంగా సన్మానించారు.

​ప్రతిభావంతులు:

​ఎర్రవేణి అకిరా జాను: 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించారు.

​కురిమిళ్ళ సాయి చరణ్: 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించారు.

​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అత్యంత వెనుకబడిన నాయి బ్రాహ్మణ, గొల్ల కురుమ కులాలకు చెందిన ఈ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో రాణించడం గర్వకారణమన్నారు. తల్లిదండ్రులు కులవృత్తులు చేసుకుంటూ పడుతున్న కష్టాన్ని గుర్తించి, క్రమశిక్షణతో చదివి బీసీల సత్తా చాటారని కొనియాడారు. భవిష్యత్తులో వీరు ఉన్నత శిఖరాలను అధిరోహించి, బీసీల స్థితిగతులను మార్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

​పాల్గొన్న నాయకులు:

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రామగిరి రాజన్న చారి, వేముల అశోక్, తిరుపతి, కురిమిళ్ళ రాజేష్, కురుమిళ్ళ శ్రీనివాస్, అంకం సతీష్ తదితరులు పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించారు