BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

బీబీనగర్ మండల కేంద్రంలోని రహీం ఖాన్ గూడలో

తెలంగాణ
25 Nov, 2025 - 12:03 AM
313 వీక్షణలు
బీబీనగర్ మండల కేంద్రంలోని రహీం ఖాన్ గూడలో NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ సెక్రెటరీ రామకృష్ణ ,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు భాషబోయిన మలేష్ యాదవ్ ఉప అధ్యక్షుడు నోముల జంగారెడ్డి మాజీ సర్పంచ్ అల్వా శ్యామల సతిరెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తల్ల శ్రీనివాస్ గౌడ్ సీనియర్ నాయకులు మంచాల వెంకట్ స్వామి మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు మక్తల శ్రీశైలం గౌడ్ మంచాల శ్రీనివాస్ మంచాల కుమార్ రావుల బల్వంత రావుల బాలయ్య రాపాక హనుమంత మంచాల ప్రసాద్ పిట్టే సుజాత ఈ కార్యక్రమాన్ని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఉద్దేశించి మహిళలు మాట్లడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన మొదలు ,పేదప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం ,ఉచిత విద్యుత్ ,మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడం జరిగింది అని ,మహిళలకు ధరించేందుకు వీలుగా ,నాణ్యమైన చీరలను అందిచే బృహత్కర కార్యక్రమమాన్ని ప్రారంభించి ,రాష్ట్రమంతా మహిళలకు ఇందిర మహిళ శక్తి చీరల పంపిణి చెయడం చాల గొప్ప విషయం అని ,అలాంటి కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది ... Follow us on Website Facebook Instagram YouTube