BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సైబర్ మోసం

తెలంగాణ
/ జనగామ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Apr, 2026 - 05:16 AM
91 వీక్షణలు

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సైబర్ మోసం – "వికసిత్ భారత్" పథకం పేరుతో లక్ష రూపాయలు కాజేసిన కేటుగాడు!

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయారు. "వికసిత్ భారత్" పథకం పేరుతో అర్హుల జాబితా పంపిస్తే రూ. 10 లక్షల రుణాలు అందిస్తామని చెప్పి, నిందితుడు లక్ష రూపాయలను కాజేశాడు. ఒక్కొక్కరికి ₹2,500 చొప్పున ₹1 లక్ష ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయడం, తర్వాత మరిన్ని డబ్బులు అడగడంతో మోసం బయటపడింది.

ఈ ఘటనపై వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పల్లా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.