BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు..!

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి / కీసర
Reporter
ఆనంద్ రెడ్డి కీసర డివిజన్ ప్రతినిధి
30 Mar, 2026 - 03:56 PM
114 వీక్షణలు

మేడ్చల్ జిల్లా : కీసర సర్కిల్ కీసర డివిజన్ లోని చిర్యాల్ లోని జిన్నారం కాలనీ ఇందిరమ్మ ఇండ్లలలో ఉంటున్న మహిళలకు నీటి కష్టాలు.

కీసర సర్కిల్ ఆవరణలో కాళీ బిందాలతో ధర్నా చేస్తున్న మహిళలు.

టాక్స్ పేమెంట్ వాసులు చేయడంలో ఉన్న శ్రద్ద పేదవాలకు త్రాగు నీళ్లు ఇవ్వడం లో లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తునారు.

7 నెలలనుండి నీటి సమస్యలు ఉన్నాయని ఎన్నిసార్లు అధికారులకు పిర్యాదు చేసిన పటించుకోవడం లెదని మా సమస్య లు ఎవరికీ చెప్పాలో కూడా అర్ధం కావడం లేదని మహిళలు మండిపడుతున్నారు.

Ghmc లో కలిపినా తరువాత మా కాలనీ వైపు అధికారులు రావడం లెదని అన్నారు రోజు టాక్స్ కోసము వస్తున్నా అధికారులు.

ప్రజా వాణి లోని మహిళలు కాలి బిందాలతో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు.